జనవరి 1 వరకు 'నో' టోల్ ఛార్జెస్
- October 14, 2019అబుదాబీలో టోల్ గేట్ల ఇంప్లిమెంటేషన్పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అక్టోబర్ 15 నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అబుదాబీ (డిఓటి), టోల్ గేట్లను ఆపరేట్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే, జనవరి 1, 2020 వరకు ఎలాంటి టోల్ ఫీజులు వసూలు చేయడంలేదనీ, అదే సమయంలో కొన్ని ఫీ ఎగ్జంప్షన్స్ అలాగే మంథ్లీ క్యాప్స్ని అనౌన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామనీ అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెల్లడించింది. మొత్తం నాలుగు టోల్ గేట్లలో ఒకటి సమస్యాత్మకంగా మారడం, ఇతరత్రా సమస్యలతో టోల్ ఫీజు వసూలుని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.టోల్ గేట్ సిస్టమ్ అక్టోబర్ 15న ప్రారంభమవుతుందనీ, అయితే జనవరి 1 వరకు ఫ్రీ ఆఫ్ ఛార్జ్ బేసిస్లో టోల్ గేట్లు పనిచేస్తాయనీ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం