యు.ఏ.ఈ లో 'అల్ జరూని' ఎక్ష్చేంజ్ కు చెక్ !!
- January 11, 2016
'అల్ జరూని' ఎక్ష్చేంజ్ లైసెన్సులను యు.ఏ.ఈ లో రద్దు చేస్తున్నట్లు యు.ఏ.ఈ సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అల్ జారూని ఎక్ష్చేంజ్ నగదు వ్యతిరేక బదలీ వర్తింపు ఉల్లంఘన కారణంగా ఈ చర్యలు తీసుకొన్నట్లు తెలిపింది. ప్రస్తుతం కరెన్సీ మార్పిడి, వేతనాల చెల్లింపు సంబంధించిన ఆర్ధిక కార్యకలాపలన్నింటిని రద్దు చేశారు. నవంబర్ 10 వ తేదీ 2015 నుంచి అల్ జారూని ఎక్ష్చేంజ్ ద్వారా అన్ని నగదు మార్పిడి , ఆర్ధిక వ్య్వహారాలన్నింటిని నిషేధించారు. సెంట్రల్ బ్యాంకు నిబంధనలు ఆర్ధిక సంస్థల ఉల్లంఘనలపై ఈ నిర్ణయం జనవరి 10 వ తేదీ నుండి అమలులోనికి వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







