కువైట్ లో చనిపోయిన తూర్పు గోదావరి వాసికి APNRT సాయం

- October 21, 2019 , by Maagulf
కువైట్ లో చనిపోయిన తూర్పు గోదావరి వాసికి APNRT సాయం

కువైట్: 26 ఏళ్ళ వయసుగల నాగేంద్ర బాబు జల్లి  5 అక్టోబర్ న  చనిపోవటం జరిగింది. మృతదేహాన్ని 20 అక్టోబర్ న, ఉదయం 3.20 ఎయిర్ అరేబియా G9 458 ద్వారా హైదరాబాదు చేర్చారు. ఇతను డ్రైవర్ గా పని చేసేవాడనీ మరియు మనస్తాపం తో ఉరి వేసుకున్నాడనీ తెలుస్తోంది.

మృతదేహాన్ని స్వస్థలం పంపడానికి ఎంబసీ మరియు YSRCP కువైట్ కన్వినర్ మమ్మిడి  బాల్ రెడ్డి, ఇలియాస్, గుదే నాగార్జున చౌదరి మరియు మురళీధర్ రెడ్డి గంగుల తోడ్పడ్డారు. అలాగే మృతుని మండలానికి సంబంధించిన రాంబాబు బిరుదుగంటి, కుంచె రాజు, ప్రజా సేవ  సంఘం కువైట్ లో పూర్తి పని అవుటకు సహకరించారు. 

-- ఇతర వివరాలకు --
ఇంటి అడ్రస్ : 2-57 గౌతమి నగర్, బోడసకుర్రు, అల్వరం, తూర్పు గోదావరి జిల్లా
ఇంటి వారి వివరాలు : శ్రీనివాస రావు, మోహన్ రావు 
వారి ఫోన్ నంబర్లు: 9908676287, 9959696698 
కువైట్ రామ్ బాబు నంబరు: +96566219170

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com