కువైట్ లో చనిపోయిన తూర్పు గోదావరి వాసికి APNRT సాయం
- October 21, 2019
కువైట్: 26 ఏళ్ళ వయసుగల నాగేంద్ర బాబు జల్లి 5 అక్టోబర్ న చనిపోవటం జరిగింది. మృతదేహాన్ని 20 అక్టోబర్ న, ఉదయం 3.20 ఎయిర్ అరేబియా G9 458 ద్వారా హైదరాబాదు చేర్చారు. ఇతను డ్రైవర్ గా పని చేసేవాడనీ మరియు మనస్తాపం తో ఉరి వేసుకున్నాడనీ తెలుస్తోంది.
మృతదేహాన్ని స్వస్థలం పంపడానికి ఎంబసీ మరియు YSRCP కువైట్ కన్వినర్ మమ్మిడి బాల్ రెడ్డి, ఇలియాస్, గుదే నాగార్జున చౌదరి మరియు మురళీధర్ రెడ్డి గంగుల తోడ్పడ్డారు. అలాగే మృతుని మండలానికి సంబంధించిన రాంబాబు బిరుదుగంటి, కుంచె రాజు, ప్రజా సేవ సంఘం కువైట్ లో పూర్తి పని అవుటకు సహకరించారు.
-- ఇతర వివరాలకు --
ఇంటి అడ్రస్ : 2-57 గౌతమి నగర్, బోడసకుర్రు, అల్వరం, తూర్పు గోదావరి జిల్లా
ఇంటి వారి వివరాలు : శ్రీనివాస రావు, మోహన్ రావు
వారి ఫోన్ నంబర్లు: 9908676287, 9959696698
కువైట్ రామ్ బాబు నంబరు: +96566219170
తాజా వార్తలు
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు







