కువైట్ లో చనిపోయిన తూర్పు గోదావరి వాసికి APNRT సాయం
- October 21, 2019కువైట్: 26 ఏళ్ళ వయసుగల నాగేంద్ర బాబు జల్లి 5 అక్టోబర్ న చనిపోవటం జరిగింది. మృతదేహాన్ని 20 అక్టోబర్ న, ఉదయం 3.20 ఎయిర్ అరేబియా G9 458 ద్వారా హైదరాబాదు చేర్చారు. ఇతను డ్రైవర్ గా పని చేసేవాడనీ మరియు మనస్తాపం తో ఉరి వేసుకున్నాడనీ తెలుస్తోంది.
మృతదేహాన్ని స్వస్థలం పంపడానికి ఎంబసీ మరియు YSRCP కువైట్ కన్వినర్ మమ్మిడి బాల్ రెడ్డి, ఇలియాస్, గుదే నాగార్జున చౌదరి మరియు మురళీధర్ రెడ్డి గంగుల తోడ్పడ్డారు. అలాగే మృతుని మండలానికి సంబంధించిన రాంబాబు బిరుదుగంటి, కుంచె రాజు, ప్రజా సేవ సంఘం కువైట్ లో పూర్తి పని అవుటకు సహకరించారు.
-- ఇతర వివరాలకు --
ఇంటి అడ్రస్ : 2-57 గౌతమి నగర్, బోడసకుర్రు, అల్వరం, తూర్పు గోదావరి జిల్లా
ఇంటి వారి వివరాలు : శ్రీనివాస రావు, మోహన్ రావు
వారి ఫోన్ నంబర్లు: 9908676287, 9959696698
కువైట్ రామ్ బాబు నంబరు: +96566219170
తాజా వార్తలు
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!