కువైట్ లో చనిపోయిన తూర్పు గోదావరి వాసికి APNRT సాయం
- October 21, 2019_1571636095.jpg)
కువైట్: 26 ఏళ్ళ వయసుగల నాగేంద్ర బాబు జల్లి 5 అక్టోబర్ న చనిపోవటం జరిగింది. మృతదేహాన్ని 20 అక్టోబర్ న, ఉదయం 3.20 ఎయిర్ అరేబియా G9 458 ద్వారా హైదరాబాదు చేర్చారు. ఇతను డ్రైవర్ గా పని చేసేవాడనీ మరియు మనస్తాపం తో ఉరి వేసుకున్నాడనీ తెలుస్తోంది.
మృతదేహాన్ని స్వస్థలం పంపడానికి ఎంబసీ మరియు YSRCP కువైట్ కన్వినర్ మమ్మిడి బాల్ రెడ్డి, ఇలియాస్, గుదే నాగార్జున చౌదరి మరియు మురళీధర్ రెడ్డి గంగుల తోడ్పడ్డారు. అలాగే మృతుని మండలానికి సంబంధించిన రాంబాబు బిరుదుగంటి, కుంచె రాజు, ప్రజా సేవ సంఘం కువైట్ లో పూర్తి పని అవుటకు సహకరించారు.
-- ఇతర వివరాలకు --
ఇంటి అడ్రస్ : 2-57 గౌతమి నగర్, బోడసకుర్రు, అల్వరం, తూర్పు గోదావరి జిల్లా
ఇంటి వారి వివరాలు : శ్రీనివాస రావు, మోహన్ రావు
వారి ఫోన్ నంబర్లు: 9908676287, 9959696698
కువైట్ రామ్ బాబు నంబరు: +96566219170
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!