'వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ క్రిమినాలజీ' కి ఖతార్ ఆతిథ్యం
- October 28, 2019
ఇటీవలి కాలంలో ఖతార్, పలు ప్రపంచ స్థాయి ఈవెంట్స్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీస్ (ఎఎన్ఓసి) వరల్డ్ బీచ్ గేమ్స్ని ఇటీవల నిర్వహించింది. మరో మూడు ప్రతిష్టాత్మక ఈవెంట్స్ రానున్న కొద్ది నెలల్లో నిర్వహించనుంది. కాగా, ఖతార్ 19వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ క్రిమినాలజీని అక్టోబర్ 28 నుంచి 30 వరకు నిర్వహిస్తోంది. మిడిల్ ఈస్ట్లో ఈ తరహా ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. 40 దేశాలకు చెందిన 125 మంది ప్రతినిథులు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. కాగా, కతార్ నుంచి 14 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 'సైన్స్, టెక్నాలజీ మరియు టీచింగ్ ఇన్ క్రిమినాలసీ - రీసెర్చింగ్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రివెంటింగ్ క్రైమ్' అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







