మద్యం మత్తులో గర్ల్ఫ్రెండ్పై అత్యాచారం: నిందితుడికి 25 ఏళ్ళ జైలు
- October 30, 2019
దుబాయ్:36 ఏళ్ళ వలసదారుడికి దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ 25 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. తన ఫ్లాట్లో నిందితుడు, మద్యం మత్తులో గర్ల్ఫ్రెండ్పై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు జోర్డాన్కి చెందిన వ్యక్తిగా తేలింది. జులై 28న ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ రషిదియా పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. బాధితురాల్ని 37 ఏళ్ళ మహిళగా గుర్తించారు. ఆమె అసిస్టెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. మద్యం సేవించి తన మీద బలవంతంగా అత్యాచారం జరిపాడనీ, ఆ తర్వాత నిందితుడు తనను తన వర్క్ ప్లేస్ వద్ద విడిచిపెట్టాడని బాధితురాలు పేర్కొంది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









