మద్యం మత్తులో గర్ల్ఫ్రెండ్పై అత్యాచారం: నిందితుడికి 25 ఏళ్ళ జైలు
- October 30, 2019
దుబాయ్:36 ఏళ్ళ వలసదారుడికి దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ 25 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. తన ఫ్లాట్లో నిందితుడు, మద్యం మత్తులో గర్ల్ఫ్రెండ్పై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు జోర్డాన్కి చెందిన వ్యక్తిగా తేలింది. జులై 28న ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ రషిదియా పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. బాధితురాల్ని 37 ఏళ్ళ మహిళగా గుర్తించారు. ఆమె అసిస్టెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. మద్యం సేవించి తన మీద బలవంతంగా అత్యాచారం జరిపాడనీ, ఆ తర్వాత నిందితుడు తనను తన వర్క్ ప్లేస్ వద్ద విడిచిపెట్టాడని బాధితురాలు పేర్కొంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







