మద్యం మత్తులో గర్ల్ఫ్రెండ్పై అత్యాచారం: నిందితుడికి 25 ఏళ్ళ జైలు
- October 30, 2019
దుబాయ్:36 ఏళ్ళ వలసదారుడికి దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ 25 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. తన ఫ్లాట్లో నిందితుడు, మద్యం మత్తులో గర్ల్ఫ్రెండ్పై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు జోర్డాన్కి చెందిన వ్యక్తిగా తేలింది. జులై 28న ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ రషిదియా పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. బాధితురాల్ని 37 ఏళ్ళ మహిళగా గుర్తించారు. ఆమె అసిస్టెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. మద్యం సేవించి తన మీద బలవంతంగా అత్యాచారం జరిపాడనీ, ఆ తర్వాత నిందితుడు తనను తన వర్క్ ప్లేస్ వద్ద విడిచిపెట్టాడని బాధితురాలు పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







