రాజకీయనాయకులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్
- October 31, 2019
రోజుకో అప్డేట్తో మరింత మందికి చేరువవుతోంది సోషల్ మీడియా మాద్యమం ట్విట్టర్.. ఇక, ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రకటనలు కూడా కొదవలేదు.. అయితే, తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించనున్నట్టు ట్విట్టర్ సీఈవో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని నవంబరు 22వ తేదీ నుంచి అమలు చేయనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15వ తేదీన వెల్లడించనున్నట్టు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. "రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప వాటిని కొనకూడదంటూ" ట్వీట్ చేశారు జాక్ డోర్సే.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!