రాజకీయనాయకులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్
- October 31, 2019రోజుకో అప్డేట్తో మరింత మందికి చేరువవుతోంది సోషల్ మీడియా మాద్యమం ట్విట్టర్.. ఇక, ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రకటనలు కూడా కొదవలేదు.. అయితే, తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించనున్నట్టు ట్విట్టర్ సీఈవో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని నవంబరు 22వ తేదీ నుంచి అమలు చేయనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15వ తేదీన వెల్లడించనున్నట్టు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. "రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప వాటిని కొనకూడదంటూ" ట్వీట్ చేశారు జాక్ డోర్సే.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు