మెర్క్యురీ ట్రాన్సిట్: యూఏఈలో అరుదైన దృశ్యం
- November 11, 2019
యూఏఈ రెసిడెంట్స్ మెర్క్యురీ ట్రాన్సిట్ని చూసేందుకు అరుదైన అవకాశం కలిగింది. నవంబర్ 11న సూర్యుడి మీదుగా మెర్క్యురీ గ్రహం ట్రాన్సిట్ కాబోతోంది. అది భూమి మీద నుంచి చూసేవారికి ఓ చిన్న నల్లటి చుక్కలా కన్పిస్తుంది. మళ్ళీ ఇలాంటి ఘటన చూడాలంటే 2032 నవంబర్ వరకు వేచి చూడాల్సి వస్తుంది. కాగా, దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్, అల్ తురాయా ఆస్ట్రానమీ సెంటర్ వద్ద ఈ మెర్య్యురీ ట్రాన్సిట్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలు మెర్యురీ ట్రాన్సిట్ని చూడాలంటే, తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. 50 రెట్లు జూమింగ్ సామర్థ్యం గలిగిన, రక్షణాత్మకమైన ఫిల్టర్స్ కలిగిన సాధనాలతో మాత్రమే దీన్ని చూడాల్సి వుంటుంది. లేనిపక్షంలో, కంటికి తీవ్రమైన ప్రమాదం కలగొచ్చు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!