మెర్క్యురీ ట్రాన్సిట్: యూఏఈలో అరుదైన దృశ్యం
- November 11, 2019
యూఏఈ రెసిడెంట్స్ మెర్క్యురీ ట్రాన్సిట్ని చూసేందుకు అరుదైన అవకాశం కలిగింది. నవంబర్ 11న సూర్యుడి మీదుగా మెర్క్యురీ గ్రహం ట్రాన్సిట్ కాబోతోంది. అది భూమి మీద నుంచి చూసేవారికి ఓ చిన్న నల్లటి చుక్కలా కన్పిస్తుంది. మళ్ళీ ఇలాంటి ఘటన చూడాలంటే 2032 నవంబర్ వరకు వేచి చూడాల్సి వస్తుంది. కాగా, దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్, అల్ తురాయా ఆస్ట్రానమీ సెంటర్ వద్ద ఈ మెర్య్యురీ ట్రాన్సిట్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలు మెర్యురీ ట్రాన్సిట్ని చూడాలంటే, తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. 50 రెట్లు జూమింగ్ సామర్థ్యం గలిగిన, రక్షణాత్మకమైన ఫిల్టర్స్ కలిగిన సాధనాలతో మాత్రమే దీన్ని చూడాల్సి వుంటుంది. లేనిపక్షంలో, కంటికి తీవ్రమైన ప్రమాదం కలగొచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







