దొంగల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష
- November 13, 2019బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మరో వ్యక్తికి ఏడాది శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో ఓ మహిళ కూడా వున్నారు. అయితే, దొంగతనాల్లో మహిళ పాత్రపై ఎలాంటి ఆధారాలూ దొరక్కపోవడంతో ఆమెకు ఈ కేసు నుంచి ఉపశమనం కలిగింది. నిందితులు ఇళ్ళలోకి దొంగతనంగా చొరబడి, విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సుమారు 50,000 బహ్రెయినీ దినార్స్ విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు నిందితులపై కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్