దొంగల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష
- November 13, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మరో వ్యక్తికి ఏడాది శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో ఓ మహిళ కూడా వున్నారు. అయితే, దొంగతనాల్లో మహిళ పాత్రపై ఎలాంటి ఆధారాలూ దొరక్కపోవడంతో ఆమెకు ఈ కేసు నుంచి ఉపశమనం కలిగింది. నిందితులు ఇళ్ళలోకి దొంగతనంగా చొరబడి, విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సుమారు 50,000 బహ్రెయినీ దినార్స్ విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు నిందితులపై కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!