అబుధాబి:సిగ్నల్ బ్రేక్ చేస్తే 500 దిర్హామ్ల జరిమాన
- December 07, 2019
అబుధాబి పోలీసులు డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని స్టాప్ సిగ్నల్స్ దగ్గర పూర్తిగా నిలిపి వేయాలని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి 500 దిర్హామ్ల జరిమాన విధిస్తామని తమ అధికారిక ఇన్ స్టాల్ గ్రామ్ లో పోలీసులు హెచ్చరించారు.
సురక్షిత ప్రాయాణం ప్రచారంలో భాగంగా అబుధాబి పోలీసులు ఈ సూచనలు చేశారు. స్టాప్ సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించడం వల్ల ప్రమాదాలకు జరుగుతాయని హెచ్చరించారు. అలాగే సర్వీస్ రోడ్లు, స్టాప్ ఆఫ్ రోడ్ల నుంచి వచ్చే వాహనాలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు మేయిన్ రోడ్డుపై వెళ్ళే వాహనాలు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









