అబుధాబి:సిగ్నల్ బ్రేక్ చేస్తే 500 దిర్హామ్ల జరిమాన
- December 07, 2019
అబుధాబి పోలీసులు డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని స్టాప్ సిగ్నల్స్ దగ్గర పూర్తిగా నిలిపి వేయాలని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి 500 దిర్హామ్ల జరిమాన విధిస్తామని తమ అధికారిక ఇన్ స్టాల్ గ్రామ్ లో పోలీసులు హెచ్చరించారు.
సురక్షిత ప్రాయాణం ప్రచారంలో భాగంగా అబుధాబి పోలీసులు ఈ సూచనలు చేశారు. స్టాప్ సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించడం వల్ల ప్రమాదాలకు జరుగుతాయని హెచ్చరించారు. అలాగే సర్వీస్ రోడ్లు, స్టాప్ ఆఫ్ రోడ్ల నుంచి వచ్చే వాహనాలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు మేయిన్ రోడ్డుపై వెళ్ళే వాహనాలు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







