ఒమన్ ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ స్పెషల్ ఆఫర్
- January 14, 2016
ఇండియాకి చెందిన ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ జెట్ ఎయిర్ వేస్, ఐదు రోజులపాటు ప్రత్యేక ఆఫర్ని ప్రకటించింది. బేస్ ఛార్జీల్లో 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ని ప్రకటించింది జెట్ ఎయిర్ వేస్. జెట్ ఎయిర్వేస్ డాట్ కామ్పై బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండియా ఏసియన్, సార్క్ రీజియన్లోనివారి కోసం ఈ ఆఫర్ని ప్రవేశపెట్టింది జెట్ ఎయిర్ వేస్. ప్రీమియర్, ఎకానమీ ట్రావెల్ విభాగంలో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ నుంచి వచ్చేవారికి రిపబ్లిక్ డే ఆఫర్గా ఈ ప్రత్యేక ఆఫర్ని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించడం జరిఇంది. జనవరి 14 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







