అబుధాబి:నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు
- December 08, 2019
అబుధాబి:వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని అబుదాబి పోలీసులు డ్రైవర్లను కోరారు. ముఖ్యంగా యువ డ్రైవర్లు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వాహనం డ్రైవ్ చేసినా లోయల్లోకి వాహనాలను దూసుకెళ్లాలా ర్యాష్ డ్రైవింగ్ చేసినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే 2000ల దిర్హామ్ల జరిమానతో పాటు 23 బ్లాక్ పాయింట్లు, 60 రోజుల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు వెల్లడించారు. రహదారులపై ప్రతినిత్యం తమ నిఘా ఉంటుందని ట్రాఫిక్ అండ్ పాట్రోల్స్ డైరెక్టరేట్ తెలిపింది. రోడ్లపై ప్రమాదాల నివారణకు వాహనాల మధ్య నిర్దిష్ట దూరం మెయిన్టేన్
పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









