అబుధాబి:నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు
- December 08, 2019
అబుధాబి:వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని అబుదాబి పోలీసులు డ్రైవర్లను కోరారు. ముఖ్యంగా యువ డ్రైవర్లు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వాహనం డ్రైవ్ చేసినా లోయల్లోకి వాహనాలను దూసుకెళ్లాలా ర్యాష్ డ్రైవింగ్ చేసినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే 2000ల దిర్హామ్ల జరిమానతో పాటు 23 బ్లాక్ పాయింట్లు, 60 రోజుల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు వెల్లడించారు. రహదారులపై ప్రతినిత్యం తమ నిఘా ఉంటుందని ట్రాఫిక్ అండ్ పాట్రోల్స్ డైరెక్టరేట్ తెలిపింది. రోడ్లపై ప్రమాదాల నివారణకు వాహనాల మధ్య నిర్దిష్ట దూరం మెయిన్టేన్
పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







