అబుధాబి:నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు
- December 08, 2019
అబుధాబి:వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని అబుదాబి పోలీసులు డ్రైవర్లను కోరారు. ముఖ్యంగా యువ డ్రైవర్లు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వాహనం డ్రైవ్ చేసినా లోయల్లోకి వాహనాలను దూసుకెళ్లాలా ర్యాష్ డ్రైవింగ్ చేసినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే 2000ల దిర్హామ్ల జరిమానతో పాటు 23 బ్లాక్ పాయింట్లు, 60 రోజుల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు వెల్లడించారు. రహదారులపై ప్రతినిత్యం తమ నిఘా ఉంటుందని ట్రాఫిక్ అండ్ పాట్రోల్స్ డైరెక్టరేట్ తెలిపింది. రోడ్లపై ప్రమాదాల నివారణకు వాహనాల మధ్య నిర్దిష్ట దూరం మెయిన్టేన్
పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







