4.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ స్వాధీనం

- January 14, 2016 , by Maagulf
4.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ స్వాధీనం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 4.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం ఎక్కడినుంచి తీసుకువచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com