బహ్రెయిన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్కి సందర్శకుల తాకిడి
- January 15, 2016
2 వేల మందికి పైగా సందర్శకులు బహ్రెయిన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ 2016కి హాజరయ్యారు. ఇంకో వెయ్యి మంది 'ఫిఫా 168 టోర్నమెంట్లో పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం జనవరి 16తో ముగస్తుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. 'మనామా క్యాపిటల్ ఆఫ్ గల్ఫ్ టూరిజం 2015 క్యాలెండర్ని ఈ కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించారు. సోనీ భాగస్వామ్యంతో బహ్రెయిన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ 2016 జరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులతో సందడిగా ప్రాంగణం నిండిపోతుంది. గేమింగ్ స్టేషన్స్, ఇతర యాక్టివిటీస్ సందర్శకుల్ని అలరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







