బహ్రెయిన్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌కి సందర్శకుల తాకిడి

- January 15, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌కి సందర్శకుల తాకిడి

2 వేల మందికి పైగా సందర్శకులు బహ్రెయిన్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 2016కి హాజరయ్యారు. ఇంకో వెయ్యి మంది 'ఫిఫా 168 టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం జనవరి 16తో ముగస్తుంది. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. 'మనామా క్యాపిటల్‌ ఆఫ్‌ గల్ఫ్‌ టూరిజం 2015 క్యాలెండర్‌ని ఈ కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించారు. సోనీ భాగస్వామ్యంతో బహ్రెయిన్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 2016 జరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులతో సందడిగా ప్రాంగణం నిండిపోతుంది. గేమింగ్‌ స్టేషన్స్‌, ఇతర యాక్టివిటీస్‌ సందర్శకుల్ని అలరిస్తున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com