ఇండియన్ ముస్లిమ్స్, చైనా యుఘుర్స్కి మద్దతుగా కువైటీ ఎంపీలు
- December 27, 2019
కువైట్: మొత్తం 27 మంది కువైటీ ఎంపీలు, ఇండియన్ ముస్లిమ్స్ అలాగే చైనాలోని యుఘిర్ ముస్లిమ్స్కి సంఘీభావంగా ఓ లేఖపై సంతకాలు చేశారు. డిప్లమాటిక్ ఛానల్స్ని వినియోగించుకుని ముస్లిం మైనారిటీస్ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ వేదికలపై ఆయా ముస్లింలకు మద్దతుగా తాము నిలుస్తామని ఈ సందర్భంగా ఎంపీలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







