ఫ్రాడ్ కేసులో విట్నెస్ల అరెస్ట్కి ఆదేశం
- December 27, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, ఓ ఫ్రాడ్ కేసులో సాక్షుల (విట్నెస్లు) అరెస్ట్కి ఆదేశాలు జారీ చేసింది. 38 మంది అమాయకుల నుంచి 1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ని దోచేసిన ఇద్దరు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వుంది సదరు సాక్షులు. ఇద్దరు వ్యక్తులు ఓ ఫేక్ రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించి, బాధితుల్ని నిండా ముంచేశారు. కాగా, మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితుల్లో కొందరు సౌదీ అరేబియాకి చెందినవారూ వున్నారు. 2015 నుంచి 2017 మధ్యలో ఈ కుంభకోణం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







