ఫ్రాడ్ కేసులో విట్నెస్ల అరెస్ట్కి ఆదేశం
- December 27, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, ఓ ఫ్రాడ్ కేసులో సాక్షుల (విట్నెస్లు) అరెస్ట్కి ఆదేశాలు జారీ చేసింది. 38 మంది అమాయకుల నుంచి 1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ని దోచేసిన ఇద్దరు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వుంది సదరు సాక్షులు. ఇద్దరు వ్యక్తులు ఓ ఫేక్ రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించి, బాధితుల్ని నిండా ముంచేశారు. కాగా, మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితుల్లో కొందరు సౌదీ అరేబియాకి చెందినవారూ వున్నారు. 2015 నుంచి 2017 మధ్యలో ఈ కుంభకోణం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు