ఆస్ట్రేలియా పై భారత్ గెలుపు

- January 17, 2020 , by Maagulf
ఆస్ట్రేలియా పై భారత్ గెలుపు

రాజ్ కోట్:భారత్ విజృంభించింది. మూడు విభాగాల్లోనూ రాణించి అద్భుతహ అనిపించింది. ఆస్ట్రేలియా ముందు 341పరుగుల భారీ టార్గెట్ ఉంచి ఘోరంగా కట్టడి చేసింది. ఈ క్రమంలో శుభారంభాన్ని నమోదు చేసినా ఆసీస్ ఆల్ అవుట్ గా ముగించి 36పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. ఫేసర్ షమీ 3వికెట్లు తీయగా, సైనీ, జడేజా, కుల్దీప్ తలో 2వికెట్లు పడగొట్టగా, బుమ్రా 1వికెట్ పడగొట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com