ప్రైజ్ మనీ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
- January 19, 2016
ఫోన్ కాల్స్, మెసేజ్, ఇ-మెయిల్ ద్వారా బహుమతులు గెలుచుకున్నారంటూ మోసాలకు కొందరు యత్నిస్తన్నారనీ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ బహ్రెయిన్ పౌరులకు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలను ఫేక్ మెసేజ్లకు సమాధానంగా ఇవ్వరాదని అధికారులు హెచ్చరిక ఆదేశాలు జారీ చేశారు. బహ్రెయిన్లో ఇటీవల ఇలాంటి ఫ్రాడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయనీ, వివిధ దేశాలకు చెందిన పౌరులు మోసపోయారని అధికారులు చెప్పారు. ఎవరైనా ఫ్రాడ్ కాల్స్ లేదా మెసేజెస్, ఈ-మెయిల్స్ పొందినట్లయితే వెంటనే 992 హాట్లైన్కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









