ప్రైజ్ మనీ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
- January 19, 2016
ఫోన్ కాల్స్, మెసేజ్, ఇ-మెయిల్ ద్వారా బహుమతులు గెలుచుకున్నారంటూ మోసాలకు కొందరు యత్నిస్తన్నారనీ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ బహ్రెయిన్ పౌరులకు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలను ఫేక్ మెసేజ్లకు సమాధానంగా ఇవ్వరాదని అధికారులు హెచ్చరిక ఆదేశాలు జారీ చేశారు. బహ్రెయిన్లో ఇటీవల ఇలాంటి ఫ్రాడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయనీ, వివిధ దేశాలకు చెందిన పౌరులు మోసపోయారని అధికారులు చెప్పారు. ఎవరైనా ఫ్రాడ్ కాల్స్ లేదా మెసేజెస్, ఈ-మెయిల్స్ పొందినట్లయితే వెంటనే 992 హాట్లైన్కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







