మ్యాథమేటిక్స్ ఛాలెంజ్లో సత్తా చాటిన ఎన్ఎంఎస్ స్టూడెంట్
- February 05, 2020
బహ్రెయిన్ డిపిఎస్ న్యూ మిలీనియం స్కూల్లో గ్రేడ్ 9 విద్యనభ్యసిస్తున్న విద్యార్థి అద్వయిత్ మండార్, మేథమేటిక్స్ ఛాలెంజ్లో సత్తా చాటాడు. లెవల్ 2లో పోటీ పడ్డ అద్వయిత్, టాప్ 100 లిస్ట్లో చోటు దక్కించుకున్నాడు. ఆర్యభట్ట గనిత్ ఛాలెంజ్ 2019 పేరుతో ఈ పోటీలు నిర్వహించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా వున్న స్కూళ్ళకు పోటీలు నిర్వహఙంచింది. కంప్యూటర్ బేస్ట్ కంటెస్ట్, స్టూడెంట్స్లో పోటీతత్వాన్ని పెంచేలా రూపొందించడం జరిగింది. చైర్మన్ డాక్టర్ రవి పిళ్ళయ్, మేనేజింగ్ డైరెక్టర్ గీతా పిళ్ళయ్, ప్రిన్సిపల్ అరుణ్కుమార్ శర్మ తదితరులు అద్వయిత్ సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







