శంషాబాద్ విమానాశ్రయంలో 2.5 kgs బంగారం పట్టివేత
- February 09, 2020
శంషాబాద్:శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు మహిళా ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు వారి వద్ద నుంచి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!