11,000 మందికి పైగా ఖైదీల అప్పులు తీర్చబడ్డాయి!
- February 11, 2020
11,000 మందికి పైగాఖైదీల అప్పులు క్లియర్ అయ్యాయి. మొత్తం 6.84 మిలియన్ దిర్హాముల
డొనేషన్స్ వివిధ ఛారిటీ సంస్థలు, ఫిలాంత్రపిస్ట్ల ద్వారా ఈ క్లియరెన్స్ జరిగినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. హ్యుమానిటేరియన్ అప్రోచ్లో భాగంగా ఈ విరాళాలు అందాయనీ, అవి ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయని అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోలీస్ - కరెక్షనల్ అండ్ ప్యునిటివ్ ఎస్టాబ్లిష్మెంట్స్ డైరెక్టర్ జనరల& బ్రిగేడియర్ అలి మొహమ్మద్ అల్ షమాలి మాట్లాడుతూ, ఖైదీలు సన్మార్గంలోకి రావడానికి ఈ తరహా ఛారిటీస్కి దుబాయ్ పోలీస్ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







