11,000 మందికి పైగా ఖైదీల అప్పులు తీర్చబడ్డాయి!
- February 11, 2020
11,000 మందికి పైగాఖైదీల అప్పులు క్లియర్ అయ్యాయి. మొత్తం 6.84 మిలియన్ దిర్హాముల
డొనేషన్స్ వివిధ ఛారిటీ సంస్థలు, ఫిలాంత్రపిస్ట్ల ద్వారా ఈ క్లియరెన్స్ జరిగినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. హ్యుమానిటేరియన్ అప్రోచ్లో భాగంగా ఈ విరాళాలు అందాయనీ, అవి ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయని అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోలీస్ - కరెక్షనల్ అండ్ ప్యునిటివ్ ఎస్టాబ్లిష్మెంట్స్ డైరెక్టర్ జనరల& బ్రిగేడియర్ అలి మొహమ్మద్ అల్ షమాలి మాట్లాడుతూ, ఖైదీలు సన్మార్గంలోకి రావడానికి ఈ తరహా ఛారిటీస్కి దుబాయ్ పోలీస్ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..