సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- September 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగంలోని ఒక ప్రత్యేక బృందం.. పబ్లిక్ రోడ్లపై ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేసిన ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలను చురుకుగా పర్యవేక్షిస్తోంది.
నివేదికల ప్రకారం.. పర్యవేక్షణ బృందం అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను గుర్తిస్తుంది. వాటి యజమానులను నోటీసులు జారీ చేసింది. ఇక యజమాని స్వచ్ఛందంగా హాజరుకాని సందర్భాల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు . అయితే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సోషల్ మీడియా పోస్టింగ్ల నుండి లేదా నిఘా కెమెరాల నుండి పొందిన ఫుటేజ్ లేదా ఆధారాలను సమీక్షించే హక్కును సమీక్షిస్తారని నివేదిక చెప్పింది. ఇలా గత వారంలోనే పలు8 వాహనాలకు చలాన్లను విధించినట్లు పేర్కన్నారు.
చట్టాలను నిర్వియోగం చేసేవారిలో టెయిల్గేట్ చేయడం, ఓవర్టేక్ చేయడం, ఆపై అతిగా వేగాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం కలిగించి, ఇద్దరు డ్రైవర్లను ప్రమాదంలో పడేసిన సంఘటన కూడా ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..