సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- September 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగంలోని ఒక ప్రత్యేక బృందం.. పబ్లిక్ రోడ్లపై ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేసిన ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలను చురుకుగా పర్యవేక్షిస్తోంది.
నివేదికల ప్రకారం.. పర్యవేక్షణ బృందం అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను గుర్తిస్తుంది. వాటి యజమానులను నోటీసులు జారీ చేసింది. ఇక యజమాని స్వచ్ఛందంగా హాజరుకాని సందర్భాల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు . అయితే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సోషల్ మీడియా పోస్టింగ్ల నుండి లేదా నిఘా కెమెరాల నుండి పొందిన ఫుటేజ్ లేదా ఆధారాలను సమీక్షించే హక్కును సమీక్షిస్తారని నివేదిక చెప్పింది. ఇలా గత వారంలోనే పలు8 వాహనాలకు చలాన్లను విధించినట్లు పేర్కన్నారు.
చట్టాలను నిర్వియోగం చేసేవారిలో టెయిల్గేట్ చేయడం, ఓవర్టేక్ చేయడం, ఆపై అతిగా వేగాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం కలిగించి, ఇద్దరు డ్రైవర్లను ప్రమాదంలో పడేసిన సంఘటన కూడా ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









