సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- September 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగంలోని ఒక ప్రత్యేక బృందం.. పబ్లిక్ రోడ్లపై ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేసిన ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలను చురుకుగా పర్యవేక్షిస్తోంది.
నివేదికల ప్రకారం.. పర్యవేక్షణ బృందం అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను గుర్తిస్తుంది. వాటి యజమానులను నోటీసులు జారీ చేసింది. ఇక యజమాని స్వచ్ఛందంగా హాజరుకాని సందర్భాల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు . అయితే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సోషల్ మీడియా పోస్టింగ్ల నుండి లేదా నిఘా కెమెరాల నుండి పొందిన ఫుటేజ్ లేదా ఆధారాలను సమీక్షించే హక్కును సమీక్షిస్తారని నివేదిక చెప్పింది. ఇలా గత వారంలోనే పలు8 వాహనాలకు చలాన్లను విధించినట్లు పేర్కన్నారు.
చట్టాలను నిర్వియోగం చేసేవారిలో టెయిల్గేట్ చేయడం, ఓవర్టేక్ చేయడం, ఆపై అతిగా వేగాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం కలిగించి, ఇద్దరు డ్రైవర్లను ప్రమాదంలో పడేసిన సంఘటన కూడా ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









