సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- September 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగంలోని ఒక ప్రత్యేక బృందం.. పబ్లిక్ రోడ్లపై ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేసిన ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలను చురుకుగా పర్యవేక్షిస్తోంది.
నివేదికల ప్రకారం.. పర్యవేక్షణ బృందం అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను గుర్తిస్తుంది. వాటి యజమానులను నోటీసులు జారీ చేసింది. ఇక యజమాని స్వచ్ఛందంగా హాజరుకాని సందర్భాల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు . అయితే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సోషల్ మీడియా పోస్టింగ్ల నుండి లేదా నిఘా కెమెరాల నుండి పొందిన ఫుటేజ్ లేదా ఆధారాలను సమీక్షించే హక్కును సమీక్షిస్తారని నివేదిక చెప్పింది. ఇలా గత వారంలోనే పలు8 వాహనాలకు చలాన్లను విధించినట్లు పేర్కన్నారు.
చట్టాలను నిర్వియోగం చేసేవారిలో టెయిల్గేట్ చేయడం, ఓవర్టేక్ చేయడం, ఆపై అతిగా వేగాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం కలిగించి, ఇద్దరు డ్రైవర్లను ప్రమాదంలో పడేసిన సంఘటన కూడా ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









