సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- September 16, 2025
మనామా: బహ్రెయిన్ లోని సమాహీజ్లోని ఒక భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 23 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మృతుడిని అగ్నప్రమాదం నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే అతడు ఊపిరాడక మరణించాడని డాక్టర్లు తెలిపారు.
కాగా, ప్రమాదం జరిగిన ఇంటి నుంచి ఏడుగురిని సివిల్ డిఫెన్స్ బృందాలు రక్షించాయి. అగ్నిప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









