ముందస్తు సమాచారం లేకుండా అజమాన్ స్కూల్ మూసివేత
- January 21, 2016
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ' అల్ సాద్ ఇండియన్ స్కూల్ మూసివేయడంతో 550
మంది విద్యార్ధుల తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నెల జనవరి 14 వ తేదీన
అజుమాన్ ప్రాంతంలో 25 ఏళ్ళ క్రీతం ఘనంగా ప్రారంభమైన ' అల్ రుమైలహ్ ' పాటశాలకు రోజు
మాదిరిగానే తమ పిల్లలను తీసుకు వెళ్లినవారికి బడికి వేసి ఉన్న పెద్ద తాళం వెక్కిరిస్తూ కనబడటంతో
అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 20 మంది ఉపాధ్యాయులు , పలువురు భోధనేతర సిబ్బంది
ఎపుడూ హడావిడిగా కనబడే స్కూల్ సంగతి గూర్చి కొందరు వాకబు చేయగా గత ఏడాదిన్నరగా ఈ
పాటశాల యాజమాన్యం లైసెన్స్ ను కట్టడం లేదని ప్రభుత్వం పలుమార్లు ఇచ్చిన నోటీసు లను సైతం
ఖాతరు చేయక తమ దారి చూసుకొని విద్యార్ధుల భవిష్యత్ ను గోదారి పాలు చేసింది
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









