ముందస్తు సమాచారం లేకుండా అజమాన్ స్కూల్ మూసివేత
- January 21, 2016
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ' అల్ సాద్ ఇండియన్ స్కూల్ మూసివేయడంతో 550
మంది విద్యార్ధుల తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నెల జనవరి 14 వ తేదీన
అజుమాన్ ప్రాంతంలో 25 ఏళ్ళ క్రీతం ఘనంగా ప్రారంభమైన ' అల్ రుమైలహ్ ' పాటశాలకు రోజు
మాదిరిగానే తమ పిల్లలను తీసుకు వెళ్లినవారికి బడికి వేసి ఉన్న పెద్ద తాళం వెక్కిరిస్తూ కనబడటంతో
అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 20 మంది ఉపాధ్యాయులు , పలువురు భోధనేతర సిబ్బంది
ఎపుడూ హడావిడిగా కనబడే స్కూల్ సంగతి గూర్చి కొందరు వాకబు చేయగా గత ఏడాదిన్నరగా ఈ
పాటశాల యాజమాన్యం లైసెన్స్ ను కట్టడం లేదని ప్రభుత్వం పలుమార్లు ఇచ్చిన నోటీసు లను సైతం
ఖాతరు చేయక తమ దారి చూసుకొని విద్యార్ధుల భవిష్యత్ ను గోదారి పాలు చేసింది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







