చైనా బిస్ట్రో రెస్టారెంట్ను హైదరాబాద్ల లో
- January 21, 2016క్యాటరింగ్, ఫుడ్ రిటైల్ చైన్ వ్యాపారంలో ఉన్న ముంబైకి చెందిన ఫుడ్లింక్ రెస్టారెంట్స్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చైనా బిస్ట్రో రెస్టారెంట్ను ప్రారంభించింది. ఇందుకు రూ.6 కోట్లు ఖర్చు చేసింది. చైనాతోపాటు ఆసియా దేశాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ముంబైలో కంపెనీ ఇప్పటికే ఇటువంటి రెస్టారెంట్లు నాలుగు నిర్వహిస్తోంది. గ్లోకల్ జంక్షన్, ఇండియా బిస్ట్రో, బంగళా-9 పేర్లతో మరో అయిదు రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. భాగ్యనగరిలో త్వరలోనే ఇండియా బిస్ట్రో, గ్లోకల్ జంక్షన్ను ప్రారంభిస్తామని ఫుడ్లింక్ రెస్టారెంట్స్ సీఎండీ సంజయ్ వజిరానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 ఔట్లెట్లను తెరవాలన్నది లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!









