గోల్డ్, డైమండ్ ఐ వేర్ 650,000 దిర్హామ్స్
- January 21, 2016
టైటానియం, గోల్డ్ మరియు డైమండ్ ఇన్లేస్తో కూడిన ఐ వేర్ ఫ్రేమ్స్ (స్పెక్టకల్స్) దుబాయ్లో 650,000 దిర్హామ్లకు అమ్ముడయ్యాయి. ఓ వ్యక్తి విజన్ ఎక్స్ ఎక్స్బిషన్లో ఈ ఖరీదైన ఫ్రేమ్స్ని కొనుగోలు చేశారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో డిసెంబర్ 6 నుంచి 8 వరకు జరిగిన ఆప్టికల్ ట్రేడ్ షోలో బెంట్లే రేంజ్ ఈ ఖరీదైన ఫ్రేమ్స్ని అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ ట్రేడ్ని బెంట్లే నిర్వహించింది. 5,000 దిర్హామ్లనుంచి లగ్జరీ ఐటమ్స్ లభ్యమవుతాయి. 18 క్యారెట్ గోల్డ్ ఫ్రేమ్స్ 28,000 ధరలో ఉన్నాయి. ఈ ప్రీమియర్ ఆప్టికల్ ఐ వేర్ ఈవెంట్లో 29 దేశాల నుంచి 141 మంది ఎగ్జిబిటర్స్, 265 బ్రాండ్స్ని ప్రదర్శన మరియు, అమ్మకానికి ఉంచాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







