భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
- March 01, 2020హైదరాబాద్:భాగ్యనగరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. గత కొన్నిరోజులుగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపధ్యంలో సాయంత్రం సమయాల్లోనూ వేడి గాలులతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఆదివారం సాయంత్రం 7.30గంటల సమయంలో ఆయా ప్రాంతాల్లోవర్షం కురవడంతో కొన్నిచోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?