భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
- March 01, 2020
హైదరాబాద్:భాగ్యనగరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. గత కొన్నిరోజులుగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపధ్యంలో సాయంత్రం సమయాల్లోనూ వేడి గాలులతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఆదివారం సాయంత్రం 7.30గంటల సమయంలో ఆయా ప్రాంతాల్లోవర్షం కురవడంతో కొన్నిచోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







