భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
- March 01, 2020
హైదరాబాద్:భాగ్యనగరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. గత కొన్నిరోజులుగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపధ్యంలో సాయంత్రం సమయాల్లోనూ వేడి గాలులతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఆదివారం సాయంత్రం 7.30గంటల సమయంలో ఆయా ప్రాంతాల్లోవర్షం కురవడంతో కొన్నిచోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







