కువైట్:మాస్క్స్ డిమాండ్ రీచ్ అయ్యేలా ఎమర్జెన్సీ టీం ఏర్పాటు
- March 02, 2020
కువైట్:కరోనా వైరస్ ను అరికట్టేందుకు కువైట్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేటెడ్ వార్డ్స్ ఏర్పాట్ చేస్తూనే వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా మెడికల్ సప్లైస్ పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైన మాస్క్స్, సానిటైజర్స్ కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ఒక ఎమర్జెన్సీ టీంను ఏర్పాటు చేసింది. డిమాండ్ కు తగినంత మాస్క్స్, సానిటైజర్స్ సప్లై చేసేలా ఫ్యాక్టరీలతో కోఆర్డినేట్ చేయటమే ఈ ఎమర్జెన్సీ టీం లక్ష్యం. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరంగా సమావేశమైన మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి ఈ నిర్ణయం తీసుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







