మస్కట్:పారాసిటమాల్ టాబ్లెట్స్ షార్టెజ్ లేదని హెల్త్ మినిస్ట్రి క్లారిటీ
- March 02, 2020
మస్కట్:వింటర్ లో ఎక్కువగా ఉండే పనడోల్ (పారాసిటమాల్ దీని కమర్షియల్ నేమ్) టాబ్లెట్ లకు కొరత లేదని హెల్త్ మినిస్ట్రి క్లారిటీ ఇచ్చింది. వింటర్ డిమాండ్ నేపథ్యంలో మెడికల్ స్ట్రోర్స్ లో పనడోల్ కొరత ఉన్నట్లు వస్తున్న పుకార్లను మినిస్ట్రి అధికారులు కొట్టిపారేశారు. వివిధ బ్రాండ్ల పేరుతో పలు ఫార్మాస్యూటికల్ కంపెనీలకు చెందిన టాబ్లెట్లు, సిరప్ లు మార్కెట్లో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవన్నీ బ్రాండ్లు వేరే అయినా పారాసిటమాల్ కు ప్రత్యామ్నాయంగా పనిచేసేవే అని క్లారిటీ ఇచ్చారు. పనడోల్ కు బదులు బ్రాండ్ మారినా వాటి పర్పస్ మాత్రం ఒక్కటే అని వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







