'ఇపుడు నమోదు...తర్వాత బట్వాడా' సరికొత్త ప్రసూతి ప్యాకేజే శనివారం నుంచి ప్రారంభం

- January 22, 2016 , by Maagulf
'ఇపుడు నమోదు...తర్వాత బట్వాడా' సరికొత్త ప్రసూతి ప్యాకేజే  శనివారం నుంచి ప్రారంభం

 రేపు ( శనివారం ) దుబాయ్ లోని తుంబి ఆసుపత్రిలో ఒక ప్రత్యేక వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 9 గంటల నుండి  రాత్రి 11 గంటల వరకు జరిగే  వైద్య శిభిరంలో శిశువైధ్యుదు తల్లిపిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై ఆయనతో సలహాలు సంప్రదింపులు ఉచితంగా జరపవచ్చని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా  ' ఇపుడు నమోదు...తర్వాత బట్వాడా ' సరికొత్త ప్రసూతి ప్యాకేజేన ప్రారంభించ  నున్నారు. ఈ పథకం ప్రకారం ఈ శిభిరంలో పాల్గొనే గర్భవతులు ఎవరైనా 299 దినార్లతో తమ వద్ద నమోదు చేయించుకొంటే, వారి కాన్పు సమయంలో సాధారణ్ ప్రసూతికి 4,999 దిర్హమ్స్ , సిజేరియన్ ప్రసూతికి  8,999 దిర్హమ్స్ , కాన్పుకు అవసరమయ్యే సామాగ్రీ  2,499 దిర్హమ్స్  ప్యాకేజేలలో మంచి రాయతీని ఇవ్వనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com