'ఇపుడు నమోదు...తర్వాత బట్వాడా' సరికొత్త ప్రసూతి ప్యాకేజే శనివారం నుంచి ప్రారంభం
- January 22, 2016రేపు ( శనివారం ) దుబాయ్ లోని తుంబి ఆసుపత్రిలో ఒక ప్రత్యేక వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగే వైద్య శిభిరంలో శిశువైధ్యుదు తల్లిపిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై ఆయనతో సలహాలు సంప్రదింపులు ఉచితంగా జరపవచ్చని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ' ఇపుడు నమోదు...తర్వాత బట్వాడా ' సరికొత్త ప్రసూతి ప్యాకేజేన ప్రారంభించ నున్నారు. ఈ పథకం ప్రకారం ఈ శిభిరంలో పాల్గొనే గర్భవతులు ఎవరైనా 299 దినార్లతో తమ వద్ద నమోదు చేయించుకొంటే, వారి కాన్పు సమయంలో సాధారణ్ ప్రసూతికి 4,999 దిర్హమ్స్ , సిజేరియన్ ప్రసూతికి 8,999 దిర్హమ్స్ , కాన్పుకు అవసరమయ్యే సామాగ్రీ 2,499 దిర్హమ్స్ ప్యాకేజేలలో మంచి రాయతీని ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









