డ్రైవింగ్ రుసుం రెట్టింపు చేయాలని కోరిన శిక్షకులు
- January 22, 2016
బహేరిన్ లో డ్రైవింగ్ స్కూళ్ళ శిక్షకులు తమ భోధన రుసుం రెట్టింపు చేయాలని అంతరంగిక మంత్రిత్వ శాఖను అభ్యర్ధించారు. ప్రస్తుతం తాము డ్రైవింగ్ నేర్చుకొంటున్నవారి వద్ద నుంచి తాము గంటకు 5 బహేరిన్ దినార్లను తీసుకొంతున్నామని, ఆ ఫీజును 10 బహేరిన్ దినార్లగా పెంచాలని కోరారు. ఇంధన ధరలు పెరగడంతో తాము ఆర్ధికంగా పలు ఇబ్బందులు చెందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా సంబంధిత మంత్రిత్వ శాఖకు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









