మహిళలకు అపూర్వ సత్కారం
- January 22, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ఆడపిల్లల కోసం చేపట్టిన 'బేటి బచావో-బేటి పడావో' పథకం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంరక్షణ, ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తున్న 100 మంది మహిళలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎచీవర్స్ అవార్డులను అందజేశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, ఫేస్బుక్ సంయుక్తంగా ఈ 100 మంది మహిళలను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







