చంద్రబాబు దావోస్ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ కి లాభం ....
- January 22, 2016
దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగో రోజు బిజీబిజీగా గడిచింది. శుక్రవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యవసాయంలో కొత్త దృక్కోణం, కార్యాచరణపై చర్చాగోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం చేపట్టిన.. రైతు సాధికార సంఘం, రైతు రుణాల విముక్తి, ఇన్పుట్ సబ్సిడీ, కరవురహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రయత్నాలు..ఫామ్పాండ్స్, నదుల అనుసంధానం గురించి వివరించినట్లు తెలిసింది. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అభినందనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు.. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం..వాణిజ్యపరంగా నిలదొక్కుకునేలా చూడటం వంటి అంశాలలో ఏపీతో భాగస్వామి కావాలని ప్రపంచ ఆర్థిక వేదిక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు..రాష్ట్రంలో కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









