కరోనా అలర్ట్: యూఏఈ, కువైట్, బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్
- March 07, 2020
సౌదీ అరేబియాకి సంబంధించి మూడు ఎయిర్ పోర్టులకే పరిమితం చేస్తూ యూఏఈ, కువైట్ అలాగే బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కింగ్ ఫహాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లకు మాత్రమే ప్రయాణీకుల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. కాగా, కంట్రీ ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్స్కి సంబంధించి కేవలం కమర్షియల్ ట్రక్కుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ట్రక్ డ్రైవర్లకు సంబంధించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







