కరోనా అలర్ట్: యూఏఈ, కువైట్, బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్
- March 07, 2020
సౌదీ అరేబియాకి సంబంధించి మూడు ఎయిర్ పోర్టులకే పరిమితం చేస్తూ యూఏఈ, కువైట్ అలాగే బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కింగ్ ఫహాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లకు మాత్రమే ప్రయాణీకుల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. కాగా, కంట్రీ ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్స్కి సంబంధించి కేవలం కమర్షియల్ ట్రక్కుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ట్రక్ డ్రైవర్లకు సంబంధించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!