కరోనా అలర్ట్: యూఏఈ, కువైట్, బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్
- March 07, 2020
సౌదీ అరేబియాకి సంబంధించి మూడు ఎయిర్ పోర్టులకే పరిమితం చేస్తూ యూఏఈ, కువైట్ అలాగే బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కింగ్ ఫహాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లకు మాత్రమే ప్రయాణీకుల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. కాగా, కంట్రీ ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్స్కి సంబంధించి కేవలం కమర్షియల్ ట్రక్కుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ట్రక్ డ్రైవర్లకు సంబంధించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







