కువైట్:ప్రవాసీయులకు మెడికల్ టెస్ట్ స్టార్ట్..ఫిబ్రవరి 27 తర్వాత వచ్చిన వారందరికీ మెడికల్ చెకప్
- March 12, 2020
కువైట్:కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో కువైట్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఫారెన్ నుంచి వచ్చిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కువైట్ లోకి ప్రవేశించిన విదేశీయులు అందరికీ మెడికల్ చెకప్ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 27 తర్వాత వచ్చిన వారందరు ఖచ్చితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మిష్రఫ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచి మెడికల్ చెకప్ డ్రైవ్ చేపట్టింది. ఈజిప్టియన్స్, లెబనిస్, సిరియన్స్ కి ఇప్పటికే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. ఇండియాతో సహా 23 వైరస్ ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని కువైట్ తెలిపింది.
--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







