కరోనా ఎఫెక్ట్ : దుబాయ్ వరల్డ్ కప్ కు ప్రేక్షకులు నాట్ అలౌడ్
- March 13, 2020
కరోనా ఎఫెక్ట్ దాదాపు ప్రతీ రంగంపై ప్రభావం చూపిస్తోంది. ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ, క్రీడా రంగాలపై పెను ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు అవగా..మరికొన్ని ఈవెంట్స్ ఆడియన్స్ లేకుండా పేలవంగా జరిగిపోయాయి. ఇప్పుడు దుబాయ్ వరల్డ్ కప్ 2020కి కూడా కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. మైదాన్ వేదికగా జరిగే దుబాయ్ వరల్డ్ కప్ ప్రేక్షకులకు అనుమతి లేదని దుబాయ్ రేసింగ్ క్లబ్ ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 25న జరగాల్సిన పోస్ట్-పొజిషన్ డ్రా, మార్చి 26న జరగాల్సిన బ్రేక్ ఫాస్ట్ విత్ ది స్టార్స్, వెల్కం రిసెప్షన్ సహా అన్ని సపోర్టింగ్ ఈవెంట్స్ ను రద్దు చేశారు. కేవలం హార్స్ కనెక్టర్స్, రేసింగ్ అఫిషియల్స్, అక్రిడిటెడ్ మీడియా పర్సన్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









