మస్కట్:రాయల్ ఆస్పత్రిలో పేషెంట్స్ విజిటర్స్ పై ఆంక్షలు
- March 14, 2020
మస్కట్:పేషెంట్స్ ను పరామర్శించేందుకు వచ్చే విజిటర్స్ సంఖ్యను తగ్గించేందుకు రాయల్ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫస్ట్ డిగ్రీ రిలేటీవ్స్ కి మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతి ఉంటుందని తెలిపింది. మిగిలిన వారిని పేషెంట్స్ దగ్గరికి అనుమతించబోమని స్పష్టం చేసింది. పెషెంట్లు, ప్రజల హెల్త్ అండ్ సెఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







