మస్కట్:రాయల్ ఆస్పత్రిలో పేషెంట్స్ విజిటర్స్ పై ఆంక్షలు
- March 14, 2020మస్కట్:పేషెంట్స్ ను పరామర్శించేందుకు వచ్చే విజిటర్స్ సంఖ్యను తగ్గించేందుకు రాయల్ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫస్ట్ డిగ్రీ రిలేటీవ్స్ కి మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతి ఉంటుందని తెలిపింది. మిగిలిన వారిని పేషెంట్స్ దగ్గరికి అనుమతించబోమని స్పష్టం చేసింది. పెషెంట్లు, ప్రజల హెల్త్ అండ్ సెఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత