కువైట్లో కరోనా నుంచి ఇద్దరికి విముక్తి
- March 14, 2020
కువైట్:మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బసెల్ అల్ సబాహ్, ఇద్దరు కరోనా పేషెంట్లు, కరోనా నుంచి విముక్తి పొందినట్లు వెల్లడించారు. దాంతో, కరోనా వ్యాధికి గురై, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య ఏడుకి పెరిగింది కువైట్లో. అనాలసిస్ అలాగే లేబరేటరీ ఎక్స్రే టెస్ట్లు, ఆ రెండు కేసుల్లో వైరస్ నెగెటివ్గా తేల్చాయని షేక్ బాసెల్ చెప్పారు. ఆ ఇద్దరినీ రికపరేషన్ వార్డ్కి తరలించారు. మరో రెండు రోజులపాటు వారిని అబ్జర్వేషన్లో వుంచుతారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







