కువైట్లో కరోనా నుంచి ఇద్దరికి విముక్తి
- March 14, 2020కువైట్:మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బసెల్ అల్ సబాహ్, ఇద్దరు కరోనా పేషెంట్లు, కరోనా నుంచి విముక్తి పొందినట్లు వెల్లడించారు. దాంతో, కరోనా వ్యాధికి గురై, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య ఏడుకి పెరిగింది కువైట్లో. అనాలసిస్ అలాగే లేబరేటరీ ఎక్స్రే టెస్ట్లు, ఆ రెండు కేసుల్లో వైరస్ నెగెటివ్గా తేల్చాయని షేక్ బాసెల్ చెప్పారు. ఆ ఇద్దరినీ రికపరేషన్ వార్డ్కి తరలించారు. మరో రెండు రోజులపాటు వారిని అబ్జర్వేషన్లో వుంచుతారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా