ఎస్ బ్యాంక్ ఎండీగా ప్రశాంత్ కుమార్
- March 15, 2020
యెస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్కుమార్ను ఆ బ్యాంకు నూతన మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా నియమించారు. PSB మాజీ ఛైర్మన్ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించారు. మహేశ్ కృష్ణమూర్తి, అతుల్ భేడాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించారు. బ్యాంకుపై విధించిన మారటోరియంను మూడు రోజుల్లో ఎత్తివేయనున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







