ఎస్ బ్యాంక్ ఎండీగా ప్రశాంత్ కుమార్
- March 15, 2020
యెస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్కుమార్ను ఆ బ్యాంకు నూతన మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా నియమించారు. PSB మాజీ ఛైర్మన్ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించారు. మహేశ్ కృష్ణమూర్తి, అతుల్ భేడాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించారు. బ్యాంకుపై విధించిన మారటోరియంను మూడు రోజుల్లో ఎత్తివేయనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?