హైదరాబాద్ లో ఐఫా ఉత్సవం పురస్కారాల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం
- January 24, 2016దక్షిణ భారత సినిమా రంగంలో తొలిసారి జరుగుతున్న ఐఫా ఉత్సవం పురస్కారాల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఔట్డోర్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ద్వార వసూలు చేసిన నిధులతో చెన్నై వరద బాధితులకు సాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో తెలుగు విభాగానికి నటుడు అల్లు శిరీష్, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. రామ్చరణ్, అదాశర్మ, శ్రియ, తాప్సి, తమన్నా, అఖిల్ తదితరులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..