హైదరాబాద్ లో ఐఫా ఉత్సవం పురస్కారాల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం
- January 24, 2016
దక్షిణ భారత సినిమా రంగంలో తొలిసారి జరుగుతున్న ఐఫా ఉత్సవం పురస్కారాల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఔట్డోర్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ద్వార వసూలు చేసిన నిధులతో చెన్నై వరద బాధితులకు సాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో తెలుగు విభాగానికి నటుడు అల్లు శిరీష్, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. రామ్చరణ్, అదాశర్మ, శ్రియ, తాప్సి, తమన్నా, అఖిల్ తదితరులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









