మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్లో రోడ్షో
- January 24, 2016
రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్లో రోడ్షోలలో పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ప్రచారాన్ని తలపెట్టారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు రోడ్షో ప్రారంభం కానుంది. గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట్, మియాపూర్, చందానగర్, హైదర్నగర్, ఆల్విన్కాలనీ, జగద్గిరిగుట్టలో రోడ్షో కొనసాగనుంది. రేపు అల్లాపూర్, బాలాజీనగర్, కూకట్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, మారారంలో రోడ్షో కార్యక్రమం. గ్రేటర్ పోలింగ్ ఫిబ్రవరి 2వ తేదీన. కౌంటింగ్ 5వ తేదీన. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









