ఖతార్లో కొత్తగా 7 కరోనా కేసులు
- March 24, 2020మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 501కి పెరిగింది. ఇటీవల ఖతార్కి వచ్చిన ప్రయాణీకుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వీరిలో ఇద్దరు వలస కార్మికులు, ఇద్దరు కతారీ సిటిజన్స్ కూడా వున్నారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్లో వుంచారు. అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. కాగా, నలుగురు కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు