ఖతార్‌లో కొత్తగా 7 కరోనా కేసులు

- March 24, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 7 కరోనా కేసులు

మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 501కి పెరిగింది. ఇటీవల ఖతార్‌కి వచ్చిన ప్రయాణీకుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వీరిలో ఇద్దరు వలస కార్మికులు, ఇద్దరు కతారీ సిటిజన్స్‌ కూడా వున్నారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో వుంచారు. అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. కాగా, నలుగురు కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com