ఖతార్లో కొత్తగా 7 కరోనా కేసులు
- March 24, 2020
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 501కి పెరిగింది. ఇటీవల ఖతార్కి వచ్చిన ప్రయాణీకుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వీరిలో ఇద్దరు వలస కార్మికులు, ఇద్దరు కతారీ సిటిజన్స్ కూడా వున్నారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్లో వుంచారు. అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. కాగా, నలుగురు కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









