మార్చి 26 నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ బంద్
- March 24, 2020
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ , దుబాయ్ వరల్డ్ సెంట్రల్ విమానాశ్రయాల నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ ఈ నెల 26 నుండి బంద్ చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్యాసింజర్ విమానాల్ని నిలిపివేస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కార్గో మరియు ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్కి మాత్రం ఈ బంద్ నుంచి మినహాయింపు వుంటుంది. టెంపరరీ హాల్ట్ కోసం ఈ రెండు విమానాశ్రయాలూ సేవలు అందించనున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బంద్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









