మార్చి 26 నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ బంద్
- March 24, 2020
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ , దుబాయ్ వరల్డ్ సెంట్రల్ విమానాశ్రయాల నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ ఈ నెల 26 నుండి బంద్ చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్యాసింజర్ విమానాల్ని నిలిపివేస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కార్గో మరియు ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్కి మాత్రం ఈ బంద్ నుంచి మినహాయింపు వుంటుంది. టెంపరరీ హాల్ట్ కోసం ఈ రెండు విమానాశ్రయాలూ సేవలు అందించనున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బంద్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







