తెలంగాణలో మరో 3 కరోనా కేసులు పెరిగాయి..
- March 24, 2020
కరోనా వైరస్ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సింగిల్ అంకెల నుండి డబల్ అంకెల కు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నాటికీ మరో మూడు కేసులు పెరిగినట్లు వైద్య శాఖా తెలిపింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య 36 కు చేరింది. ఈ మూడు కేసులు కూడా హైదరాబాద్ లోనే నమోదు కావడంతో నగర వాసుల్లో భయం ఎక్కువ అయ్యింది.
ప్రస్తుతం పెరిగిన కేసుల వివరాల్లోకి వెళ్తే.. 34వ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వారు కాగా..35వ కరోనా పాజిటివ్ కేసు హైదరాబాద్లోని చందానగర్కు చెందిన మహిళ .. మరో వ్యక్తి బేగంపేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు. వీరంతా కూడా ఇతర దేశాలనుండి హైదరాబాద్ కు వచ్చిన వారే. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







