తెలంగాణలో మరో 3 కరోనా కేసులు పెరిగాయి..
- March 24, 2020కరోనా వైరస్ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సింగిల్ అంకెల నుండి డబల్ అంకెల కు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నాటికీ మరో మూడు కేసులు పెరిగినట్లు వైద్య శాఖా తెలిపింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య 36 కు చేరింది. ఈ మూడు కేసులు కూడా హైదరాబాద్ లోనే నమోదు కావడంతో నగర వాసుల్లో భయం ఎక్కువ అయ్యింది.
ప్రస్తుతం పెరిగిన కేసుల వివరాల్లోకి వెళ్తే.. 34వ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వారు కాగా..35వ కరోనా పాజిటివ్ కేసు హైదరాబాద్లోని చందానగర్కు చెందిన మహిళ .. మరో వ్యక్తి బేగంపేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు. వీరంతా కూడా ఇతర దేశాలనుండి హైదరాబాద్ కు వచ్చిన వారే. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!