బహ్రెయిన్ : 30 ట్రక్కులు, 2 ఫ్లైట్స్ ఆహారం, కూరగాయలు..మరో 6 నెలలకు ఫుడ్ స్టాక్
- March 27, 2020
దేశ అవసరాలకు సరిపడినంత కూరగాయల, ఆహార పదార్ధాలు సిద్ధంగా ఉన్నాయని బహ్రెయిన్ ప్రకటించింది. రెండు కార్గో విమానాల్లో టన్నుల కొద్ది కూరగాయలు, పండ్లు ఇప్పటికే బహ్రెయిన్ కు చేరాయని అధికారులు ప్రకటించారు. అంతేకాదు..మరో వారంలో నెదర్లాండ్స్ నుంచి షిప్పుల్లో మరిన్ని ఆహార పదార్దాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. మరో ఆరు నెలల వరకు దేశ అవసరాలకు తగినంతగా ఆహార నిల్వలు ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. జోర్డాన్ కూడా కూరగాయలు, పండ్ల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయటం శుభపరిణామమని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







