దేశంలోని అన్ని ట్యాక్సీల్నీ సస్పెండ్ చేసిన కువైట్ క్యాబినెట్
- March 27, 2020
కువైట& క్యాబినెట్, దేశంలోని అన్ని ట్యాక్సీల్నీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కువైట్ సప్లయ్ కంపెనీ, స్థానిక మార్కెట్ని, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సూచన మేరకు ఫుడ్ స్టాపల్స్తో అందుబాటులోకి తీసుకురానుంది. ట్యాక్సీలను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకే సస్పెండ్ నిర్ణయం తీసుకున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







