దేశంలోని అన్ని ట్యాక్సీల్నీ సస్పెండ్ చేసిన కువైట్ క్యాబినెట్
- March 27, 2020
కువైట& క్యాబినెట్, దేశంలోని అన్ని ట్యాక్సీల్నీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కువైట్ సప్లయ్ కంపెనీ, స్థానిక మార్కెట్ని, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సూచన మేరకు ఫుడ్ స్టాపల్స్తో అందుబాటులోకి తీసుకురానుంది. ట్యాక్సీలను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకే సస్పెండ్ నిర్ణయం తీసుకున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు