దోహా:విజిట్ వీసా గడువును నెలపాటు పెంచిన ఖతార్
- March 28, 2020కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఆంక్షలతో పాటు పలు వెసులుబాట్లు కలిపిస్తున్న ఖతార్ ప్రభుత్వం..విజిట్ వీసాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. విజిట్ వీసా మీద దేశానికి వచ్చిన వలసదారులు, పర్యాటకుల వీసా గడువును మరో నెల పాటు పొడగించింది. వీసా గడువు మిగిసినా..ముగింపు దశలో ఉన్నా వారికి ఈ ప్రకటన ఎంతో ప్రయోజనకరంగా మారింది. అయితే..వీసా గడువును పెంచుకునేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారాగానీ, మెట్రష్ 2 ద్వారాగానీ దరఖాస్తు చేసుకోచ్చు. అంతేగానీ వీసా గడువు పెంపు కోసం ఎవరూ పాస్ పోర్ట్ సర్వీసెస్ జనరల్ డైరెక్టరేట్ ఆఫీస్ కు వ్యక్తిగతంగా రావొద్దని కూడా సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్