దోహా:విజిట్ వీసా గడువును నెలపాటు పెంచిన ఖతార్
- March 28, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఆంక్షలతో పాటు పలు వెసులుబాట్లు కలిపిస్తున్న ఖతార్ ప్రభుత్వం..విజిట్ వీసాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. విజిట్ వీసా మీద దేశానికి వచ్చిన వలసదారులు, పర్యాటకుల వీసా గడువును మరో నెల పాటు పొడగించింది. వీసా గడువు మిగిసినా..ముగింపు దశలో ఉన్నా వారికి ఈ ప్రకటన ఎంతో ప్రయోజనకరంగా మారింది. అయితే..వీసా గడువును పెంచుకునేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారాగానీ, మెట్రష్ 2 ద్వారాగానీ దరఖాస్తు చేసుకోచ్చు. అంతేగానీ వీసా గడువు పెంపు కోసం ఎవరూ పాస్ పోర్ట్ సర్వీసెస్ జనరల్ డైరెక్టరేట్ ఆఫీస్ కు వ్యక్తిగతంగా రావొద్దని కూడా సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







