రియాద్:కర్ఫ్యూ సమయంలోనూ డెలివరీ యాప్స్ రిప్రజెంటీవ్స్ కి అనుమతి
- April 10, 2020
రియాద్:ప్రజల సౌకర్యం కోసం డెలివరీ యాప్స్ రిప్రజెంటీవ్స్ కి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే..సమాచారా, కమ్యూనికేషన్ టెక్నాలజీ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వెసులు బాటు ఉంటుంది. పేర్లు నమోదు చేసుకున్న వారు కర్ఫ్యూ సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తమ వినియోగదారులకు డెలవరీ అందించవచ్చు. అయితే..వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎలక్ట్రానిక్ వర్క్స్ కార్డ్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. పేపర్ అనుమతి పత్రాలను అనుమతించటం లేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







